ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లె లక్ష్మీ నగర్ లో రోడ్డు మీద వర్షపు నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 02:40 PM

మదనపల్లె పట్టణంలోని 2వ వార్డు లక్ష్మీ నగర్ ఆటో స్టాండ్లో రోడ్డు అద్వాన్నంగా ఉంది. రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడటంతో శుక్రవారం కురిసిన చిన్నపాటి వర్షానికే నీరు నిల్వ ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చి పోయే వాహనాల వేగానికి వర్షపు నీరు ఇళ్ల మీదకు చిమ్ముతుందని స్థానికులు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి వర్షపునీరు తొలగించి రోడ్డును బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com