ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్‌ జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

sports |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 03:30 PM

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మరోసారి షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచగా.. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 20 వరకు పొడిగిస్తూ.. రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ నుండి వచ్చిన తొమ్మిది సమన్లకు ప్రతిస్పందించనందున, కేజ్రీవాల్‌ను 21 మార్చి 2024 న రాత్రి 09:00 గంటలకు అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com