సత్య సాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి లో ముస్లిం మైనారిటీ అబ్దుల్ కలాం ఫంక్షన్ హాల్ కి పూర్తిగా సహకరించాలని రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ షారుక్ ను రాష్ట్ర టిడిపి ముస్లిం మైనార్టీ కార్యదర్శి మహమ్మద్ రఫీ కోరారు. ఐదు సంవత్సరాల క్రితం నిలిచిపోయిన పనులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయాలని గురువారం సచివాలయంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు.