ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిఏఇ సబ్ డివిజన్ కార్యాలయం ప్రారంభించిన ఎంపి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 12:41 PM

గుంతకల్లు పట్టణం ఆలూరు రోడ్డులో ట్రాన్స్కో డిఏఇ సబ్ డివిజన్ నూతన భవనాన్ని ఎంపి అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఆ భవనాన్ని 24 కోట్ల ట్రాన్స్కో నిధులతో నిర్మించారు. పట్టణంలోని విద్యుత్తు శాఖ అకౌట్స్ కార్యాలయం, డి-1, డి-2, రూరల్ అసిస్టెంట్ ఇంజినీర్ల కార్యాలయాలను ఆ బ్వనంలోకి మార్చనున్నట్లు ఆశాఖ ఎస్ఇ సురేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, టిడిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com