ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసింహుని సన్నిధిలో కేరళ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 12:47 PM

కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం కేరళ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి మంజూల ఆదివారము సాయంత్రం 6 గంటలకు ఆలయానికి వచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆయనకు స్వాగతము పలికారు. స్వామి, అమ్మవార్ల ఆలయములో ప్రత్యేక పూజలు జరిపించి వారికి తీర్థ ప్రసాదములు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com