ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి హాజరుకండి: పోరాళ్ల శిల్ప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 03:26 PM

రాయదుర్గం పురపాలక సంఘంలోని కౌన్సిల్ హాలులో ఈనెల ఆరవ తేదీ ఉదయం 10: 30 గంటలకు కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్ పర్సన్ పోరాళ్ల శిల్ప శుక్రవారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్, ఎక్స్ అఫిషియో సభ్యులు విభాగాల వారిగా అధికారులు హాజరు కావాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com