ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 02:46 PM

అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో జిల్లా వాసి మృతి చెందారు. సబ్బవరం సీఐ రమణ వివరాల ప్రకారం.. ఎస్. కోటకు చెందిన జి. గురయ్య(42) ఉపాధి నిమిత్తంరెండేళ్ల కిందట అమరపినివానిపాలెంలో ఉన్న మామిడి తోట కాపలా దారుగా చేరాడు. సోమవారం తోటలో ఉన్న భూమిని ట్రాక్టర్ తో చదును చేయిస్తుండగా..ప్రమాదవశాత్తూ వెనుక నుంచి ఆయన్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com