ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బుర్రా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 02:21 PM

కందుకూరు వైసిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే స్థానిక నియోజకవర్గ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ నాయకులు కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అన్ని మండలాలలో ఉన్న నాయకులు, కార్యకర్తల తో మండలాలలో ఉన్న తాజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ. నియోజకవర్గంలోనే వైసిపి నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చిన అండగా నిలబడతానని వారికి భరోసా కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com