ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చదవడం మాకిష్టం కార్యక్రమంలో 19 మంది విద్యార్థులు హాజరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 07:55 PM

సంతమాగులూరు మండలం సంతమాగులూరు లోని గ్రంథాలయ శాఖ నందు ఆదివారం చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చదవడం మాకు ఇష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ అల్తాఫ్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చిన అనంతరం క్విజ్, డిబేట్, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19 మంది విద్యార్థులు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com