ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసరావుపేటలో వైసీపీ కార్యాలయనికి నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 01:18 PM

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ప్లాన్‌ అప్రూవల్‌ కూడా తీసుకోకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనం పూర్తిగా అక్రమమని పూడా(పల్నాడు అర్బన్‌ డవల్‌పమెంట్‌ అథారిటీ) తేల్చేసింది. ఆ భవనానికి మంగళవారం పూడా ప్లానింగ్‌ అధికారులు నోటీసు అంటించారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే కూల్చేస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. అలాగే, శ్రీకాకుళం, పార్వతీపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కూడా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అంటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com