ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తరిమెల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 02:02 PM

శింగనమల మండల పరిధిలోని తరిమెల బాలుర వసతి గృహాన్ని గురువారం మండల అభివృద్ధి అధికారి బివి రమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో కావలసిన వసతులపై మరమతులపై అక్కడ ఉన్న వార్డెన్ బసవరాజును అడిగి తెలుసుకున్నారు. పరిశీలించిన వసతులపై జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవిందరాజులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com