ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన గొట్టిపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 04:12 PM

మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో సరికొత్త రికార్డును సృష్టించారు. అద్దంకి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత, 2009 ఎన్నికలలో గొట్టిపాటి. రవి సాధించిన 15,764 ఓట్ల మెజార్టీనే అద్దంకిలో ఇప్పటివరకు అత్యధిక మెజార్టీ.వెలువడిన ఫలితాలో, గొట్టిపాటి ఏకంగా 24,890 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, అద్దంకి నియోజకవర్గంలో తన పేరు మీద ఉన్న మెజార్టీ రికార్డ్ ను, తానే బద్దలుకొట్టి, సరికొత్త రికార్డును సృష్టించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com