ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై జట్టుపై రాజస్థాన్ రాయల్స్‌ ఘన విజయం

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 11:50 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అయితే 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్‌ నిర్ణీత 18.4 ఓవర్లలో 1 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ 104 పరుగులు చేసాడు. జోస్ బట్లర్ 35, సంజు శాంసన్ 38 ప్పరుగులు చేసారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com