ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మంత్రి సురేష్ పర్యటన వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 01:40 PM

కొండేపి నియోజకవర్గంలో శుక్రవారం పలు మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖామంత్రి, వైసీపీ కొండేపి అసెంబ్లీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఉదయం 8. 30 గంటలకు సింగరాయకొండ పార్టీ కార్యాలయంలో, మధ్యాహ్నం 12 గంటలకు పొన్నలూరు పార్టీ కార్యాలయంలో, 2 గంటలకు మర్రిపూడి పార్టీ కార్యాలయంలో జరిగే పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com