ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపిలో చేరిన 70 కుటుంబాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 02:06 PM

దత్తిరాజేరు మండలంలోని పాచలవలస గ్రామ మాజీ సర్పంచ్ గుసిడి జగన్నాథం ఆధ్వర్యంలో 70 కుటుంబాలు బుధవారం వైసీపీని వీడి టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. మాజీ ఉప సర్పంచ్ దుప్పాడ చిన్నంనాయుడు, వెంకటరమణ, తిరుపతిరావు, వీరేంద్ర కుమార్, ఈశ్వరరావు, గుసిడి వేణు, రామారావు, తిరుపతి, సుంకరి జగన్నాథరావు, మునకాల అప్పలనాయుడు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com