సిద్ధవటం పెన్నా నదిలో ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకానికి వెళ్లే మంచినీటి బావి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రంద్రాలు వేసి ఇనుప వస్తువులు చోరీ చేసిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూపినది. అక్కడికి వెళ్లిన పాదాచార్యులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు చేరవేశారు. అధికారులు స్పందించి అగంతకులను అదుపులోకి తీసుకోవాలని వారు కోరారు.