ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 02:49 PM

రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. గాండ్లపెంట మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బీఎస్ మక్బుల్, శాంతమ్మ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com