ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల్టిమోర్‌ వంతెన ఘటనపై రంగంలోకి ఎఫ్‌బీఐ

national |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:24 PM

అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొనడంతో గత నెలలో ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు కార్మికులు మృతి చెందారు. తాజాగా ఈ వ్యవహారంలో ‘ఎఫ్‌బీఐ (FBI)’ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నేర కోణంలో దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ అధికారులు ఓడలోకి అడుగుపెట్టినట్లు ఎఫ్‌బీఐ తాజాగా తెలిపింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com