ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్సీబీ జట్టుపై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 12:01 AM

ఐపీఎల్-2024 సీజన్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్ లో చెన్నై ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అయితే 174 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 176 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నై బ్యాట్సమన్స్ రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు, రచిన్ రవీంద్ర 37, అజింక్య రహానే 27, డారిల్ మిచెల్ 22, శివం దూబే 34, రవీంద్ర జడేజా 25 పరుగులు చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com