ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసిడి ప్రియులకు షాక్..

business |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 11:19 AM

పసిడి ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 67,580 కాగా, అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 61,960 పలుకుతోంది. వెండి ధరలు కూడా పెరిగాయి. దీంతో కిలో వెండి రూ. 100 పెరిగి రూ. 78,600గా నమోదైంది. అయితే.. మరో ఏడాదిలోగా.. దేశవ్యాప్తంగా తులం బంగారం ధర 70 వేలకు చేరే అవకాశాలున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com