ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

Life style |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2024, 11:18 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 256 పాయింట్ల నష్టంతో 72,505 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 21,957 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.85 వద్ద ప్రారంభమైంది. ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, మారుతీ, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌ గ్రిడ్‌, టీసీఎస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 256 పాయింట్‌ల నష్టంతో 72,505 వద్ద ట్రేడవుతుండగా.. నిప్టీ 40 పాయింట్లు నష్టపోయి 21,957 దగ్గర కొనసాగుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.85 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో రిలయన్స్, HCL టెక్, మారుతీ, TCS, పవర్ గ్రిడ్, L&T, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com