ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆలయంలో ప్రసాదం ఇవ్వరు ఎందుకంటే.?

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2024, 03:55 PM

భారతదేశం వేలాది ఆలయాలకు నిలయం. ఒక్కో ఆలయంలో ఒక్కో సంప్రదాయం, ప్రత్యేకత ఉంటుంది. అలానే రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది.
ఈ ఆలయంలో భక్తులకు ప్రసాదం ఇవ్వరు. ఎందుకంటే ఈ ఆలయంలో భూతవైద్యం చేస్తారు. అందుకే ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com