ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2024, 10:49 AM

నేడు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం
జనవరి 18న ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12గంటల్లోగా రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com