ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవదహనం

national |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 03:37 PM

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంటల్లో కాలి ఏడుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. మరో 27 మంది కార్మికులు కాలిన గాయాలతో బయటపడ్డారు.
ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. ఏథర్ ఇండస్ట్రీస్‌లోని కెమికల్ స్టోరేజీ ట్యాంకులో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com