ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్న మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 12:52 PM

కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 1గంటకు కుందుర్పి మండల పరిధిలోని ఎనుములదొడ్డి, మధ్యాహ్నం 2గంటలకు తెనగల్లు, మధ్యాహ్నం 3గంటలకు కరిగానిపల్లి, మధ్యాహ్నం 4గంటలకు బెస్తరపల్లి గ్రామాలలోని కార్యకర్తలతో సమావేశంను మంత్రి ఉషాశ్రీచరణ్ నిర్వహించనున్నారు. కావున మండల వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరూ తప్పక ఈ కార్యక్రమంకు హాజరై విజయవంతం చేయాలని మంత్రి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com