ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 11:28 AM

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక లోని విజయపూర్ జిల్లా తికోట తాలూకాలో జరిగింది. విఠలవాడి తండాకు చెందిన గీతా(32), రాములు భార్యభర్తలు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత రాత్రి కూడా గొడవ జరగడంతో గీత, భర్త నిద్రిస్తున్న సమయంలో పిల్లలు సృష్టి (6), సమర్థ్ (4), కిషన్ (3) లను నీటి సంపులోకి తోసి ఆపై తాను దూకి ఆత్మహత్య చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com