ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన హీరో బైక్ ధరలు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 10:19 PM

ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన వాహనాల ధరలను పెంచింది. ఒక్కో వాహనంపై రూ.1,000 పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.బైక్ ధరలను పెంచుతూ హీరో మోటో కార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల తయారీ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హీరో మోటో కార్ప్ వెల్లడించింది. ఈ ధరల పెంపు తమ మోటార్‌సైకిళ్లతో పాటు స్కూటర్లకు కూడా వర్తిస్తుందని సమాచారం.ఈ ధరల పెంపు  తమ మోటార్ సైకిళ్లతో పాటు స్కూటర్లకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తిస్తుందని తెలియజేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com