ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందు కోసం కన్నతల్లిని సజీవ దహనం చేసిన కొడుకు

Crime |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 10:26 PM

మద్యం కోసం డబ్బులు ఇవ్వని తల్లిని ఓ కసాయి కొడుకు సజీవ దహనం చేసిన ఘటన కేరళలోని సమ్మనూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సమ్మనూర్ ప్రాంతానికి చెందిన శ్రీమతి (75) అనే మహిళకు మనోజ్(53) అనే కొడుకున్నాడు. తన తల్లి శ్రీమతికి కొడుకు మనోజ్ కు మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో మనోజ్ తన తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు మనోజ్‌ని అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com