ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూక్ష్మకల ద్వారా గురజాడ అప్పారావుకు ఘన నివాళులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 01:23 PM

సందర్భం ఏదైనా తన సూక్ష్మ కళల ద్వారా భారతదేశంలో ఉన్న పలువురు కవులను రచయితలను స్వతంత్ర సమరయోధులను రాజకీయ నాయకులను ఇలా జయంతులకు వర్ధంతిలకు స్మరించుకుంటూ తన సూక్ష్మకల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ దేశభక్తిని చాటుతున్నారు. కాశీబుగ్గకు చెందిన స్వర్ణకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి ఈరోజు గురజాడ అప్పారావు 165 జయంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని చాక్ పీస్ పైన చెక్కి వాటర్ కలిసి మరింత అందంగా తయారు చేశారు. దీని తయారీకి సుమారు రెండు గంటల సమయం పడినట్టుగా తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com