ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ లింకు పంపి డబ్బులు కొట్టేశారు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 04:23 PM

ముంబై బోరివ్‌లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ 22 ఏళ్ల విద్యార్థి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. ఆగస్టు నెలలో కరెంటు బిల్లు చెల్లింపు తేదీ ముగిసిందని, బిల్లు చెల్లించకుంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని బాధితుడికి మెసేజ్‌ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేయగానే తన తల్లితో కలిపి తీసుకున్న జాయింట్ బ్యాంక్ ఖాతా నుండి రూ.96 వేలు కోల్పోయాడు. ఆ మొత్తాన్ని యువకుడి బామ్మ క్యాన్సర్ చికిత్స కోసం దాచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com