ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 07:18 PM

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ లోని సంబంధిత అధికారులతో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులపై సమీక్ష జరిపారు.
రాజీవ్ ఎత్తిపోతల పథకం మొదటి ఫేజ్ కింద 82. 35 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం డబ్బులు రైతులకు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న భూసేకరణను వేగిరం చేయాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com