ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేను కలిసిన నేతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 03:03 PM

సంఘంబండ రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ బుధవారం ముదిరాజ్ సంఘం సభ్యులు మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ని కలిసి విన్నవించారు. ముదిరాజ్ లను బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు అధికారులతో మాట్లాడుతానని, ముదిరాజులను బీసీ ఏ గ్రూప్ లోకి మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com