ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంతటి గ్రామంలో సిపిఎం నాయకుల సర్వే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 10:23 AM

నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామంలో ప్రజా సమస్యలపై సిపిఎం నాయకులు సోమవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శవర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసు, మండల కార్యదర్శి అశోక్, గ్రామ నాయకులు తిరుపతయ్య, వెంకటయ్య, మహబూబ్ పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com