దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు వడ్డేమాన్ హైస్కూల్ కు కాలినడకన వెళ్తున్న నేపథ్యంలో ఉచితంగా విద్యార్థిని, విద్యార్థులకు కోజెంట్ కంపెనీ సహకారంతో సైకిల్ లను మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విధ్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.