ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిట్యాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 08:14 PM

నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణం బస్టాండ్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిట్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com