ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:20 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శ్రీ అభయఅంజనేయస్వామి ఆలయంతోపాటుగా శివాలయంలో బుధవారం ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భక్తులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com