ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచినీటి సమస్యలతో అల్లాడిపోతున్న మధిర ప్రజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 02:40 PM

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో గత పది రోజులుగా మంచినీటి పంపులు రాకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారులను స్పందించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున తక్షణమే సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలకు మంచినీటి సరఫరా అయ్యే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com