ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 20, 2018, 09:28 AM

నిన్న ​71,035​ మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.స్వామి దర్శనం కోసం వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో ​25​ కంపార్ట్ మెంట్స్ లో భక్తులు స్వావారి దర్శన కోసం వేచి ఉన్నారు.సర్వదర్శనానికి ​08​ గంటల సమయం పట్టవచ్చు.కాలినడక భక్తులకు ​2 గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ​2 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ​రూ.3.04​ కోట్లు. నిన్న ​34,017​ మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com