నిన్న 71,035 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.స్వామి దర్శనం కోసం వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 25 కంపార్ట్ మెంట్స్ లో భక్తులు స్వావారి దర్శన కోసం వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 08 గంటల సమయం పట్టవచ్చు.కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.3.04 కోట్లు. నిన్న 34,017 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.