న్యూఢిల్లీ: ఆధార్కు రాజ్యాంగ నిబ్ధత ఉందా లేదా అంశాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు మొదలుపెట్టింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆధార్పై కేసును పరిశీలిస్తున్నది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, ఆదర్శ్ కుమార్ సిక్రీ, డీవై చంద్రచూడ్, అశోక్ భూషన్లు ఉన్నారు.