ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కు కేంద్రం వార్నింగ్‌

Technology |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 12:22 PM

వైర్‌లెస్ జామర్లు, నెట్‌వర్క్ బూస్టర్ల విక్రయంపై ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని విక్రయించకూడదని సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. భార‌త్‌లో జామ‌ర్ల మార్కెటింగ్‌, దిగుమ‌తి, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, పంపిణీ చేయ‌డం చ‌ట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఆయా చట్టాల కింద నేరంగా పరిగణించనున్నట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com