ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ నూతన అసెంబ్లీలో సోమవారం నుంచి కార్యకలాపాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 02:26 PM

 అమరావతి : వెలగపూడిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అదే రోజున శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ సిబ్బంది కూడా అదే రోజు బాధ్యతలు చేపడతారు. ఇకపై అమరావతి నుంచి పూర్తిస్థాయిలో శాసనసభ వ్యవహారాలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com