రాష్ర్టంలో పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం వరాహపట్నంలో మంత్రులు కాలవ, కామినేని పర్యటించారు. అక్కడ పేదవారి కోసం నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులు పరిశీలించారు. 2019 నాటికి రాష్ర్ట ప్రభుత్వం 19 లక్షల గృహాలు నిర్మిస్తుందని వెల్లడించారు.