ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనామ్‌ భూములపై విధానపర నిర్ణయం: మంత్రి మాణిక్యాలరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2017, 02:05 PM

అమరావతి: ఈనామ్‌ భూములపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఇనామ్‌ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు వల్ల వేలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యుల ప్రశ్నలకు మంత్రి మాణిక్యాలరావు సమాధానం ఇచ్చారు. సర్వీస్‌, ఈనామ్‌ భూముల క్రయ, విక్రయాలను హైకోర్టు రద్దు చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నందున దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com