త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి చోటు దక్కుతుందని మంత్రి పదవి గ్యారంటీ అని ఆయన అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ధర్మశ్రీకి మంత్రి పదవి ఇచ్చారని, బుధవారం అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఇలాంటి సోషల్ మీడియాలో ప్రచారాలు ఆపాలని విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |