మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పెట్రలో, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 88 పైసలు పెరిగాయి. ఈ పెరుగుదల 137 రోజుల తర్వాత జరిగింది. సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ఇంధన రిటైలర్లు మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 80 పైసలు పెంచుతున్నట్లు ఆలస్యంగా తెలిపారు. గతేడాది నవంబర్ తర్వాత పెరగడం ఇదే తొలిసారి.