ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 10:39 AM

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు తెలిపారు. పట్టణంలోని 10వ వార్డులోని పార్కును పరిశీలించారు. ఈ పార్కులో నిత్యం చిన్నారులతో మొదలుకుని వృద్ధుల వరకు వాకింగ్ చేయడం వ్యాయామం చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఇక్కడ పార్కులను మరింత అభివృద్ధిని చేయనున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంట ఏ ఈ సురేష్, సర్వేయర్ సురేష్, వైసీపీ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com