చంద్రబాబు నాయుడు శవ రాజకీయం చేస్తున్నారు అని వైసీపీ నాయకులూ విజయ్ సాయి రెడ్డి తెలిపిన విషయం పూర్తిగా ప్రజలలోకి రాక మునుపే టీడీపీ నాయకులూ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ..... నత్తి పకోడీ,నువ్వు కలిసి ఎయిడ్స్ తో పోయిన వాళ్ళని కూడా మహామేత కోసం పోయారంటూ గగ్గోలు పెట్టిన విషయం మర్చిపోతే ఎలా జుమాంజీ! డబ్బులిచ్చి నాన్న కోసం చనిపోయారని చెప్పించి ఓదార్చిన దగుల్భాజీలు మీరు.అధికారంకోసం సొంత బాబాయ్ ని శవంగా మార్చిన మీరా శవ రాజకీయం గురించి మాట్లాడేది? అంటూ జగన్ మరియు విజయ్ సాయి రెడ్డి ని ఉద్దేశించి ఎద్దేవా చేసారు.