చక్రాయపేట మండలంలోని పుల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని వేపచెట్టు ఎండిపోవడం జరుగుతుందని శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం కార్యదర్శి వేములూరి మాలకొండయ్య కలెక్టర్కు అర్జీ సమర్పించారు. కడప నుంచి చక్రాయపేటకు శాస్త్రవేత్తలు వచ్చి వేపచెట్టును పరిశీలించారు. వేప చెట్టు ఆకులు రాలిపోవడానికి ముఖ్యకారణం టి మస్కిటో బగ్ అని చెప్పడం జరిగింది. దీని నివారణకు గాను డైమిథోయేట్ 2మీ. లి మందులను పిచికారి చేయాలన్నారు.