ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మకు ఏటా రూ.15 వేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 02:48 PM

అగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ ఈ పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందించాలని వైఎస్‌ జగన్‌ సంకల్పించారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి మొత్తం 3,92,674 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.589 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో అక్కచెల్లెమ్మకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com