ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసభ్యకరమైన మెసేజ్ లు పంపిన వ్యక్తులపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 01:29 PM

కర్నూలు: బనగానపల్లె మండలం నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్ లు పంపడంతో వారి పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన చాకలి మస్తాన్, చాకలి హుస్సేన్, చాకలి అంకన్న లపై అసభ్యకరమైన మెసేజ్ లు పంపినందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com